ఈ వయ్యారి అందం కోసం ఓ చిన్న వరల్డ్ వార్ జరిగినా తప్పులేదు..

07 December 2023

12 జనవరి 1987 సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ లో జన్మించింది అందాల తార ప్రగ్య జైస్వాల్.

మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణెలో ఉన్న సింబయాసిస్ లా స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది ఈ వయ్యారి భామ.

సింబయాసిస్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు వివిధ అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడల్‌గా మారింది ఈ బ్యూటీ.

2014లో కళ మరియు సాంస్కృతిక రంగంలో సాధించిన విజయానికి సహజీవన సాంస్కృతిక పురస్కారాన్ని అందుకుంది ఈ భామ.

2014లో కుమార్ టీ దర్శకత్వంలో విరాట్టు అనే తమిళ థిల్లర్ చిత్రంతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.

2015లో మిర్చిలాంటి కుర్రాడు అనే ఓ తెలుగు రొమాంటిక్ చిత్రంలో కథానాయకిగా తెలుగు తెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ.

అదే ఏడాది వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించిన కంచె చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ మూవీలో ఆమె నటనకి 5 అవార్డ్స్ వరించాయి.

2021లో బాలయ్యకి జోడిగా బోయపాటి దర్శకత్వంలో అఖండ చిత్రంలో కథానాయకిగా కలెక్టర్ శరణ్య పాత్రలో నటించింది ఈ వయ్యారి.