ఆ విషయం లో ప్రభాస్ ఒక్కడే మిస్టర్ పర్ఫెక్ట్

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ గతేడాది ఒక సినిమాను విడుదల కాగా ఈ ఏడాది రెండు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి.

ప్రభాస్ మాత్రమే ప్రతి సంవత్సరం తన సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను విడుదల చేయాలంటే ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.

అయితే పాన్ ఇండియా సినిమాలను ప్రతి సంవత్సరం విడుదల చేస్తూ ప్రభాస్ సత్తా చాటుతున్నారు.

ఈ విషయంలో ప్రభాస్ మాత్రమే మిస్టర్ పర్ఫెక్ట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ మాత్రమే ప్రకటించిన ప్రతి ప్రాజెక్ట్ ను అనుకున్న సమయానికి పూర్తి చేస్తున్నారు.

కొన్నిసార్లు చెప్పిన సమయం కంటే ముందుగానే ప్రభాస్ సినిమాలు విడుదలవుతున్నాయి.

ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తున్నారు.

ప్రభాస్ ఒకవైపు పాన్ ఇండియా డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూనే మరోవైపు యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్నారు.