ఒళ్లంతా రంగులతో మెరిసిన వయ్యారి భామ పూనమ్ బజ్వా 

Rajeev

15 March 2025

Credit: Instagram

ముద్దుగుమ్మ పూనమ్ 1985 ఏప్రిల్ 5న ముంబైలో జన్మించింది. పంజాబీ కుటుంబానికి చెందిన ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కాలేజీలో చదువుతున్నప్పుడే మడలింగ్ పై ఆసక్తి పెంచుకుని 2005లో మిస్ పూణె అందాల పోటీలో విన్నర్ అయ్యింది. 

ఈ ముద్దుగుమ్మ 2005లో కూచుపూడివెంకట్ దర్శకత్వం వహించిన మొదటి సినిమాతో తొలిసారిగా స్క్రీన్ పై మెరిసింది.

దీని తర్వాత బాస్ అనే మరో సినిమాలో నటించి మెప్పించింది. అలాగే భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమాలతో సహా పలు తెలుగు చిత్రాలలో నటించింది.

2007లో హరి దర్శకత్వం వహించిన సేవాల్ చిత్రంతో ఆమె తమిళంలో నటిగా రంగప్రవేశం చేసింది. 

తెలుగులో ఈ అమ్మడు చివరిగా ఎన్.టి.ఆర్. కథానాయకుడు సినిమాలో మెరిసింది. ఈ గారపాటి లోకేశ్వరి పాత్రలో నటించింది.  

ఇక సోషల్ మీడియాలో ఫొటోలతో రచ్చ చేసే పూనమ్. తాజాగా హోలీ ఫోటోలను పంచుకుంది.