ఈమెను తనువును తాకిన ఎంతటి అదృష్టం చేసుకుందో..

16 November 2023

11 డిసెంబర్ 1995న కర్ణాటక రాష్ట్రంలోని ఆథ్యాత్మిక నగరం శృంగేరిలో జన్మించింది వయ్యారి భామ నాభ నటేష్.

శృంగేరిలోని పాఠశాల విద్యను పూర్తి చేసింది. కర్ణాటకలోని ఉడిపిలో N.M.A.M ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసింది.

జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు ప్రకాష్ బెలవాడి ఆధ్వర్యంలో నాటకాల్లో నటించడంతో పాటు మోడలింగ్‌ను ప్రారంభించింది.

కొంతకాలం భరతనాట్యంలో శిక్షణ పొందింది కాలేజీలో చదువుతున్న రోజుల్లో అనేక పోటీల్లో నృత్యం చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఫెమినా మిస్ ఇండియా బెంగుళూరు 2013 టాప్ 11 జాబితాలో భాగమై మిస్ ఇంటెలెక్చువల్ అవార్డును అందుకుంది ఈ బ్యూటీ.

అభినయ తరంగ వద్ద నటన శిక్షణ పొందింది ఈ వయ్యారి. బెలవాడిలో తన థియేటర్ కెరీర్ ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ.

2018లో సుధీర్ బాబుకి జోడిగా నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది ఈ చిన్నది.

అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజ, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో వంటి చిత్రాల్లో నటించింది.