మేరే సనమ్‌ వాయిదా.. 

విక్కీ కౌశల్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం మేరే మెహబూబ్‌ మేరే సనమ్‌.

విక్కీ కౌశల్‌ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుంది.

ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ పూర్తయింది.

కరణ్‌జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్‌ చేస్తోంది.

ఆగస్టు 25న విడుదల కావాల్సిన సినిమా ఇది.

ఇప్పుడు ఈ మూవీ విడుదల వాయిదా పడింది.

ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న రిలీజ్‌ అవుతుంది.

ఈ చిత్రాన్ని ఆనంద తివారి తెరకెక్కించారు.