02 October 2024

హీరోయిన్ సిమ్రాన్ ఫస్ట్ సాలరీ తెలిస్తే మైండ్ బ్లాంకే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది.

సిమ్రాన్ 90వ దశకంలో సౌత్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. 1995లో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, మహేష్ బాబు స్టార్ హీరోల చిత్రాల్లో నటించిన ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

సినిమాల్లో హీరోయిన్ గా కాకుండానే పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది సిమ్రాన్. 

2003 లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్‌ను వివాహం చేసుకుంది. తర్వాత సినిమాల్లో నటించడం మానేసింది. ఇప్పుడు సహాయ పాత్రలు పోషిస్తుంది. 

ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో కీలకపాత్రలలో నటిస్తూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్న సిమ్రాన్.. ఇప్పుడు తెలుగు అడియన్స్ ముందుకు కూడా వస్తుంది.

ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన సిమ్రాన్.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందో తెలుసా. అప్పట్లో  ఓ హిందీ ప్రైవేట్ షోకి యాంకర్‌గా పనిచేసింది సిమ్రాన్.

1990లో ఆ షోకు యాంకరింగ్ చేసినందుకు 2500 రూపాయలు జీతం తీసుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది హీరోయిన్ సిమ్రాన్.