చైతూ సరసన కీర్తి సురేష్.. కాంబినేషన్ అదిరిపోతుంది..

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటించనుందట.

ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది కీర్తి. 

ఇందులో చిరు చెల్లిగా కనిపించనుంది. 

అలాగే నాగచైతన్య కొత్త ప్రాజెక్టులో నటించనుందట. 

 డైరెక్టర్ చందూ మొండేటీ దర్శకత్వంలో కొత్త సినిమా. 

ముందుగా అనుపమను అనుకున్నారట. 

 ఆ తర్వాత కీర్తిని తీసుకుంటే బాగుంటుందని అనుకున్నారట. 

కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని టాక్ వినిపిస్తోంది. 

వీరిద్దరు కలిసి నటిస్తే బాగుంటుందని అంటున్నారు ఫ్యాన్స్.