ఫ్యాన్స్ చేసిన పనికి ఎమోషనలైన టాలీవుడ్ చందమామ..
Rajeev
20 June 2024
తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన 39వ పుట్టినరోజు గ్రాండ్ గా జరుపుకుంది.
సినీ ప్రముఖులతో పాటుగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా కాజల్ కు శుభాకాంక్షలు తెలిపారు
ఇక తమ అభిమాన హీరోయిన్ పుట్టిన రోజు సందర్భంగా కొందరు ఫ్యాన్స్ కాజల్ కు గుర్తుండిపోయే గిప్ట్ ఇచ్చారు.
ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్ తో కాజల్ అగర్వాల్ ఎమోషనల్ అయ్యింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
కాజల్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ 150 మంది పేదలకు భోజనం పంపిణీ చేశారు. దాంతో కాజల్ ఎమోషనల్ అయ్యింది.
అలాగే ఈనెలాఖరులోపు 50 మెుక్కలను కూడా నాటుతామని చెప్పారు కాజల్ అగర్వాల్ అభిమానులు తెలిపారు.
సమాజం పట్ల మీ ఆలోచన, దయ నన్ను ఆశ్చర్యపరుస్తోంది. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అని కాజల్ తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి