వెనక అడుగు వేసిన 'జాన్వీ కపూర్'.. చూసుకోవాలి కదా అమ్మడు.

Anil Kumar

04 July 2024

ఇప్పటి వరకు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బాలీవుడ్ వైపు చూసేవారు హీరోయిన్స్.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకొని.. ఇప్పుడు టాలీవుడ్ కు ఎంట్రీ జాన్వీ కపూర్.

గ్లోబల్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర, రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టులో మూవీస్ లో నటిస్తుంది ఈ అమ్మడు.

శ్రీదేవి నటవారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా జాన్వీ కపూర్ కి ప్రేక్షకులలో కూడా మంచి ఆదరణ లభించింది.

లాంగ్వాజ్ తో సంబంధం లేకుండా వరస అవకాశాలతో.. చేతినిండా సినిమాలతో , యాడ్స్ తో దూసుకుపోతుంది జాన్వీ పాప.

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ లీడ్ రోల్‌తో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉల్జా గురించి అందరికి తెలిసిందే.!

జూలై 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు ఈ మూవీ మేకర్స్‌.

పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవటం వల్ల ఆగస్టు 2న ఉల్జా మూవీని రిలీజ్ చేస్తామని వెల్లడించారు టీమ్.