ప్రసాద్ ఐమాక్స్‌లో ఇకనుంచి వాళ్లకు నో ఎంట్రీ..

హైదరాబాద్‌లో ప్రసాద  ఐమాక్స్ గురించి తెలియని వారుండరు.

ఇక్కడ లార్జీ స్క్రీన్ లో సినిమా చూడటానికి చాలామంది ఇస్టపడతారు.

ఇదిలా ఉండే ప్రసాద్  ఐమాక్స్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకనుంచి సినిమా రివ్యూల కోసం వచ్చే ఛానెళ్లు, యూట్యూబర్లకు నిషేదిస్తునట్లు ప్రకటించింది.

ఐమాక్స్ ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కాగా ఏ కొత్త సినిమా రిలీజైన ప్రసాద్ ఐమాక్స్ వద్దే ప్రేక్షకుల రివ్యూలు తీసుకోవడం ఆనవాయితీ.

ఈ నిర్ణయంతో ఐమ్యాక్స్ లోపల రివ్యూలకు అనుమతి ఉండదు.

ఈ నేపథ్యంలో రోడ్లపైనే రివ్యూలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.