దేశంలో టాప్ 5 ధనిక యూట్యూబర్లు ఎవరో తెలుసా?

07 October 2024

Battula Prudvi 

టెక్నికల్ గురూజీగా పేరు తెచ్చుకున్న గౌరవ్ చౌదరి.. భారతదేశంలోని ధనిక యూట్యూబర్‌ల జాబితాలో స్థానం సంపాదించాడు.

టెక్నికల్ గురూజీ ఛానెల్‌లో దాదాపు 5 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ప్రస్తుతం అతని నికర ఆదాయం దాదాపు రూ.356 కోట్లు.

భువన్ బామ్ ఒక ప్రసిద్ధ భారతీయ యూట్యూబర్స్ లో ఒక్కరు. బిబి కి వైన్స్ పేరుతో వారి యూట్యూబ్ ఛానెల్ నడుస్తుంది.

భువన్ బామ్ తన ఛానెల్‌లో దాదాపు 26 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అతని నికర విలువ దాదాపు రూ. 122 కోట్లు.

అమిత్ భదానా కామెడీ, ఇతర కంటెంట్‌కు ప్రసిద్ధ యూట్యూబర్. అతని ఛానెల్‌లో దాదాపు 24 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అతని నికర ఆదాయం దాదాపు రూ. 80 కోట్లు.

యూట్యూబ్‌లో క్యారీమినాటిగా చాలా ఫేమస్ అయిన అజయ్ నగర్. అతని ఛానెల్‌లో దాదాపు 43 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. అతని నికర విలువ దాదాపు రూ. 50 కోట్లు.

నిషా మధులిక ప్రసిద్ధ భారతీయ యూట్యూబర్ గా పేరు పొందారు. ఆమె తన వంట వీడియోలను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు.

తన ఛానెల్‌లో దాదాపు 14 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. వారి నికర ఆదాయం దాదాపు రూ. 43 కోట్లు వరకు ఉంది.