ముందుగానే  ఓటీటీలోకి ఆదిపురుష్..

ప్రభాస్ రాముని పాత్రలో నటించిన చిత్రం ఆదిపురుష్.

ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటించారు.

సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించరు.

ఈ చిత్రం  భారీ అంచనాల మధ్య జూన్ 16న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఇదేకాక ఈ చిత్రంపై హిందూ సంఘాలు కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశాయి.

ఇదిలా ఉండే ఈ చిత్రం వసూళ్లు మాత్రం భారీ స్థాయిలో రాబట్టింది.

కాగా ఈ చిత్రం అనుకున్నదాని కంటే ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం జులై చివరి వారంలో  ఓటీటీలో విడుదల కానున్నట్లు సమాచారం.