05 June 2025
ఒక్క పాటతోనే రచ్చ.. 3 నిమిషాలకు 2 కోట్లు డిమాండ్ చేస్తోన్న హీరోయిన్
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకే ఒక్క స్పెషల్ సాంగ్తో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఏడాదిలోనే ఏకంగా అరడజనుకు పైగా చిత్రాలతో ప్రేక్షకులను కవ్వించింది.
చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మూడు నిమిషాల పాటకు ఏకంగా రూ.2 కోట్లు డిమాండ్ చేస్తుంది ఈ వయ్యారి.
ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా..? 14 ఏళ్లకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన ముద్దుగుమ్మ శ్రీలీల.
టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు అక్కినేని అఖిల్ జోడిగా లెనిన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనూ నటిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి.
ఇటీవలే అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి నటించిన పుష్ప 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. కిస్సిక్ పాటకు మాస్ స్టెప్పులతో దుమ్మురేపింది.
అయితే ఈ మూడు నిమిషాల పాటకు శ్రీలీల ఏకంగా రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంది. అలాగే ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీ అయ్యింది.
ఒక్కో పాటకు 2 నుంచి 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట ఈ వయ్యారి. అటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో తెగ రచ్చ చేస్తుంది ఈ హ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్