స్వాగ్  తర్వాత రీతూ పాప రేంజ్ పెరిగిపోతుందా..?

Rajeev 

02 October 2024

 చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఇప్పుడు హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తోన్న భామల్లో రీతూ వర్మ ఒకరు. 

కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ. 

ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది రీతూ వర్మ. ఇక పెళ్లి చూపులు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

2013లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది.

ఆ తర్వాత విడుదలైన పెళ్లి చూపులు సినిమా రీతువై వర్మకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. 

ఆతర్వాత వరుసగా నిన్నిలా నిన్నిలా, టక్‌ జగదీష్‌, ఒకే ఒక జీవితం, కణం, ఆకాశం, మార్క్ ఆంటోని సినిమాలు చేసింది.

ప్రస్తుతం ఈ అమ్మడు శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న స్వాగ్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత రీతూ స్టార్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.