04 October 2024

చీరకట్టులో రాశీసింగ్ వయ్యారాలు.. రెండు కళ్లు చాలవు.. 

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ హీరోయిన్ రాశీ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిత్యం ఫోటోస్ షేర్ చేస్తుంది. 

తాజాగా లంగావోణిలో తళుక్కుమన్న ఫోటోలను నెట్టింట పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 

గ్రీన్ కలర్ పట్టుచీరలో ఆకర్షణీయమైన లుక్‏తో ఫిదా చేస్తుంది రాశీ సింగ్. ట్రెడిషనల్ లుక్‍తో మరింత గ్లామరస్‍గా కనిపిస్తుంది ఈ వయ్యారి. 

దేవి శరన్నవరాత్రులు రెండో రోజు సందర్భంగా  గ్రీన్ కలర్ పట్టు లంగావోణిలో మరింత అందంగా కనిపిస్తూ ఫోటో షూట్ చేసింది ఈ బ్యూటీ. 

2019లో జెమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీ. ఆది సాయికుమార్ నటించిన శశి మూవీతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. 

ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ ఏడాది భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాతో అలరించి ప్రేక్షకులకు దగ్గరైంది. 

ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ ఏడాది భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాతో అలరించి ప్రేక్షకులకు దగ్గరైంది. 

తాజాగా రాశీ సింగ్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. ఒరచూపులు.. వయ్యారాలతో మంత్రముగ్దులను చేస్తుంది ఈ వయ్యారి.