వరుసగా ఫ్లాపులు .. డైలమాలో అందాల నిధి అగర్వాల్ 

21 August   2026

Rajeev 

Pic credit - Instagram

2017లో టైగర్ ష్రాఫ్ సరసన 'మున్నా మైఖేల్' చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది అందాల భామ నిధి అగర్వాల్.

తొలి సినిమాతోనే 'జీ సినీ అవార్డ్స్'లో ఉత్తమ పరిచయ నటిగా ప్రశంసలు అందుకుంది. అయితే ఈ బ్యూటీకి క్రేజ్ తెచ్చింది మాత్రం తెలుగులోనే.. 

సవ్యసాచి  సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాగ చైతన్య సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు అయ్యింది. 

 పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ నిధి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ఆమె గ్లామర్, యాక్టింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 అక్కినేని అఖిల్ సరసన 'మిస్టర్ మజ్ను', గల్లా అశోక్ సరసన 'హీరో' చిత్రాల్లో నటించి తన నటనతో అలరించిదని.

ఇక పవన్ కళ్యాణ్ సరసన చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన  'హరి హర వీరమల్లు'లాంటి  పాన్-ఇండియా సినిమాలోనూ నటించింది. 

చివరిగా ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాలోనూ చేసింది. కానీ ఏ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు హిట్ ఇవ్వలేకపోయింది.