భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుంది

ఎలెస్కో తన కొత్త స్కూటర్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది.

ఎలెస్కో తాజాగా ఎలెస్కో వీ1, వీ2 అనే రెండు మోడల్స్ పరిచయం చేసింది. 

శక్తివంతమైన బ్యాటరీలతో వచ్చిన ఈ స్కూటర్‌ ధర రూ.69,999

ఈ స్కూటర్లు గరిష్టంగా గంటకు 70 కిలో మీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. 

ఈ స్కూటర్ల సొగసైన డిజైన్‌తో పాటు ఎల్‌ఈడీ లైట్లు, డిస్క్ బ్రేక్‌ల వంటి ఫీచర్లతో వస్తుంది.