నేరేడు పండ్ల విత్తనాలు వారికి దివ్యౌషధం.. అన్నీ సమస్యలకు సంజీవని..!

నేరేడు పండ్ల విత్తనాలు వారికి దివ్యౌషధం.. అన్నీ సమస్యలకు సంజీవని..!

నేరేడు విత్తనాల పొడి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మలబద్ధకం, అజీర్తి, అసిడిటీ తగ్గి, జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది.

నేరేడు గింజల పొడితో అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

నేరేడు గింజల పొడిలోని ఫైబర్ మీ బరువు తగ్గేలా చేస్తుంది. 

నేరేడు గింజలను ఏదైనా క్లాత్‌ కప్పి ఎండలో ఆరబెట్టాలి. 

బాగా ఎండిన తర్వాత మిక్సీలో పొడిగా చేసుకోవాలి.