స్పెషల్ ఫీచర్ల 'వందే భారత్'.. అవెంటో తెలిస్తే ఔరా అనాల్సిందే. వందేభారత్ రైలు బరువు 392 టన్నులుఈ రైలు తయారీకి రూ.115 కోట్లు ఖర్చవుతుంది మొత్తం 46 ఏసీ బోగీలుంటాయి.. 1,128 సీట్ల కెపాసిటీ ట్రైన్ మొత్తం సీసీ కెమెరాలువైఫై సదుపాయంకవచ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్32 ఇంచెస్ టీవీఎమర్జెన్సీ కమ్యూనికేషన్ యూనిట్