సాంచి అనేది ఒక బౌద్ధ సముదాయం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాంచి పట్టణంలో ఉంది

సాంచి స్థూపం భారతదేశంలోని పురాతన రాతి నిర్మాణాలలో ఒకటి

దీనిని మౌర్య చక్రవర్తి అశోకుడు కట్టించాడు

సాంచి అనేది అనేక స్థూపాలతో కూడిన ఒక ప్రాంతం

భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా రూ.200 నోటుపై ముద్రించారు

గుప్త సామ్రాజ్య కాలం తరువాత కూడా ఆలయాలు నిర్మితమయ్యాయి

బౌద్ధమత ప్రారంభ దశలను కళాత్మకంగా వివరిస్తుంది

భారతీయ వాస్తుశిల్పం, బౌద్ధ వాస్తుశిల్పం నైపుణ్యాలు సాంచిలో ఉన్నాయి