మెహబుబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది  నేహా శెట్టి

డీజే టిల్లు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది

యంగ్ హీరో కార్తికేయ తదుపరి చిత్రంలో కథానాయికగా ఎంపికైంది

శుక్రవారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది

కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కించనున్నారు