CWG 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022లో అదరగొట్టిన టీమిండియా

ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది.

తొలి మ్యాచ్‌లో ఓడినా, రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.

ఈ విజయంతో భారత్, కామన్వెల్త్‌లో తన స్థానాన్ని అలాగే ఉంచుకుంది.

స్మృతి మంధాన ఇన్నింగ్స్‌తో ఈజీగా విజయం సాధించింది

స్మృతి మంధాన 42 బంతుల్లో 63 పరుగులు చేసింది.

తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.

దీంతో పాక్ జట్టు 99 పరుగులకే ఆలౌట్ అయింది.

12వ ఓవర్లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది.