పాక్ బౌలర్లకు సుస్సు పోయిస్తోన్న కింగ్ కోహ్లీ

విరాట్ కోహ్లి పాకిస్థాన్‌తో తలపడి ప్రతిసారీ అదరగొడుతున్నాడు.

టీ20 ప్రపంచ కప్ 2022లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో చివరిసారి తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్‌ల సహాయంతో 82 * చేశాడు.

పాకిస్థాన్‌తో జరిగిన ప్రపంచకప్‌లలో విరాట్ కోహ్లీ చివరి 5 ఇన్నింగ్స్‌లు..

2015 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 107 పరుగులు.

2016 T20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 55*.

2019 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై – 77 పరుగులు.

2021 T20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై – 57 పరుగులు.

2022 T20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై – 82* పరుగులు.