ద్రవిడ్ రికార్డుకు కొండంత దూరంలో టీమిండియా త్రిమూర్తులు..

జూలై 12 నుంచి డొమినికాలో మొదటి టెస్ట్ ప్రారంభమవుతుంది.

వెస్టిండీస్‌లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ నిలిచాడు.

వెస్టిండీస్‌లో ద్రవిడ్ 28 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలతో 1511 పరుగులు చేశాడు.

ద్రవిడ్ రికార్డును రోహిత్, రహానే, విరాట్ ఎప్పటికీ బద్దలు కొట్టలేరు.

వెస్టిండీస్‌లో టెస్టుల్లో రోహిత్ - 50 పరుగులు, రహానే - 514 పరుగులు, విరాట్ - 463 పరుగులు చేశారు.

ఈ ముగ్గురూ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రాహుల్ ద్రవిడ్ రికార్డుకు మైళ్ల దూరంలో ఉన్నారు.

ప్రస్తుత విండీస్ టూర్‌లో కేవలం 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ మాత్రమే ఆడనుంది.

ఇది రోహిత్, రహానే, విరాట్‌ల చివరి విండీస్ పర్యటన కావచ్చు.