క్రికెట్ క్వీన్ ఎక్కడ? జాడ చెప్పాలంటూ నెటిజన్స్ రిక్వెస్ట్..

డబ్ల్యూపీఎల్, ఐపీఎల్ ముగిసిన తర్వాత మిథాలీ క్రికెట్‌కు దూరమైంది.

ప్రపంచ మాజీ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ మిథాలీ గుజరాత్ టైటాన్స్‌కు మెంటార్‌గా వ్యవహరించింది.

ఆ తర్వాత మిథాలీ సందడి ఎక్కడా కనిపించడం లేదు.

దీంతో, ప్రస్తుతం క్రికెట్ క్వీన్ ఎక్కడ ఉందో అభిమానులకు అంతగా తెలియడం లేదు.

మిథాలీ ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా అడవుల్లో సేద తీరుతోంది.

ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడుపుతోంది.

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభిమానులకు అప్‌డేట్స్ అందిస్తోంది.

ఐపీఎల్ వ్యాఖ్యానం సందర్భంగా జిమ్ కార్బెట్ తనకు ఇష్టమైన ప్రదేశం అని ప్రకటించింది.