అమ్మాయిలతో చిందులేసిన గంభీర్ శిష్యుడు.. ఎవరో తెలుసా?

TV9 Telugu

29 July 2024

వన్డే సిరీస్ కోసం శ్రేయాస్ అయ్యర్ శ్రీలంక వెళ్లాల్సి ఉంది. కానీ, అంతకుముందే అతను ఒకరి పుట్టినరోజు వేడుకలో సందడి చేశాడు.

పార్టీ మూడ్‌లో అయ్యర్

ఈ పుట్టినరోజు పార్టీలో శ్రేయాస్ అయ్యర్ చుట్టూ అమ్మాయిలు కనిపించారు. అయితే, అతని చుట్టూ ఉన్న కొంతమంది అమ్మాయిల్లో ఒకరు సోదరి శ్రేష్ట కూడా ఉంది. 

అయ్యర్ చుట్టూ అమ్మాయిలు

శ్రేయాస్ నిజానికి తన ప్రత్యేక స్నేహితురాలు, ప్రముఖ కాస్మోటాలజిస్ట్ డాక్టర్ అసనా కంచవాలా పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. 

స్పెషల్ ఫ్రెండ్ పార్టీకి

ఈ బర్త్ డే పార్టీలో శ్రేయాస్ అభిమానులకు కొదవలేదు. కొందరు పిల్లలు అతని వద్ద ఆటోగ్రాఫ్ తీసుకోవడం కనిపించింది. 

పిల్లలకు ఆటోగ్రాఫ్

ఈ పార్టీకి హాజరైన వారిలో చాహల్ భార్య ధనశ్రీ కూడా ఉంది. ధనశ్రీ తన పుట్టినరోజు సందర్భంగా ఆమెను ఆశ్చర్యపరిచిన విధానాన్ని డాక్టర్ అసనా తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నారు.

సర్ ప్రైజ్ చేసింది ధనశ్రీ

శ్రేయాస్ అయ్యర్ శ్రీలంక టూర్ ODI జట్టులో సభ్యుడు. అతి త్వరలో అతను కొలంబోకు వెళ్లనున్నాడు.

శ్రీలంకతో వన్డేలకు ఎంపిక

శ్రేయాస్ అయ్యర్ తన చివరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 2024లో భారత్ తరపున ఆడాడు. అప్పటి నుంచి టీమిండియాకు దూరంగా ఉన్నాడు.

ఫిబ్రవరిలో చివరి మ్యాచ్

గంభీర్ రాకతో శ్రేయాస్ అయ్యార్ లక్ మారిందనే చెప్పాలి. బ్యాడ్ పాంతో పోరాడుతోన్న అయ్యర్‌కు గంభీర్ రాగానే లక్ మారింది. నేరుగా వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.

గంభీర్ రాకతో లక్