రాయిని రూ.22 కోట్ల శిల్పంలా మార్చిన కావ్య మారన్.. ఎవరో తెలుసా?

TV9 Telugu

8 July 2024

రెండో మ్యాచ్‌లో తుఫాన్ సెంచరీతో అందరి మన్నలు పొందిన టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు.

టాక్ ఆఫ్ ది టౌన్‌

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ అద్భుత సెంచరీ చేశాడు. ఈ ఆటగాడు తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. 

అభిషేక్ శర్మ ఆధిపత్యం

అభిషేక్ శర్మ కేవలం 46 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. కాగా, అతను 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. 

46 బంతుల్లో సెంచరీ

అభిషేక్ శర్మ IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. గత 5 సంవత్సరాలుగా కావ్య మారన్ జట్టులో భాగంగా ఉంది. 

కావ్య మారన్ విశ్వాసం

అభిషేక్ శర్మ 2019లో సన్‌రైజర్స్‌లోకి అడుగుపెట్టాడు. అంతకుముందు అతను ఢిల్లీ టీమ్‌లో భాగమయ్యాడు. ఆ తర్వాత కావ్య మారన్ తన జట్టుకు బదిలీ చేసింది. 

2019లో సన్‌రైజర్స్‌లోకి ప్రవేశం

అభిషేక్ శర్మ వరుసగా 3 సంవత్సరాలుగా రూ.55 లక్షలు అందుకున్నాడు. కానీ, హైదరాబాద్ 2022లో ఈ ఆటగాడిని రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసింది. 

3 ఏళ్లుగా రూ.55 లక్షలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు అభిషేక్ రూ.21 కోట్ల 64 లక్షలు సంపాదించాడు.

రూ.22 కోట్లు సంపాదన

అయితే కోట్లు సంపాదిస్తున్న అభిషేక్ శర్మకు మాత్రం టీమిండియా నుంచి కేవలం రూ.6 లక్షలు మ్యాచ్ ఫీజు అందడం గమనార్హం.

బీసీసీఐ నుంచి కేవలం రూ.6 లక్షలే