ఐదుగురికి లక్కీ ఛాన్స్.. ఇద్దరికి బ్యాడ్ న్యూస్..

వెస్టిండీస్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లకు టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది.

5గురికి లక్కీ ఛాన్స్ ఇవ్వగా, ఇద్దరి కెరీర్ ముగిసినట్లేనని తెలుస్తోంది.

రితురాజ్ గైక్వాడ్‌కు టెస్టు, వన్డే జట్లలోనూ అవకాశం లభించింది.

ముఖేష్ కుమార్‌కు టెస్టు, వన్డే జట్లలోనూ అవకాశం లభించింది.

నవదీప్ సైనీ కూడా రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చాడు.

యశస్వి జైస్వాల్ కూడా లక్కీ ఛాన్స్ అందుకున్నాడు.

సంజూ శాంసన్ కూడా 7 నెలల తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు.

ఛెతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్‌లు టెస్టు జట్టు నుంచి తప్పుకున్నారు.

35 ఏళ్ల వయసులో పుజారా-ఉమేష్ కెరీర్ ప్రమాదంలో పడింది.