వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్స్..

వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డు సృష్టించాడు.

సచిన్ 45 మ్యాచ్‌ల్లో 56.95 సగటుతో 6 సెంచరీలతో 2278 పరుగులు చేశాడు.

టీమిండియా రన్ మెషీన్ కింగ్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ 57.94 సగటుతో 1030 పరుగులు చేశాడు.

టీమిండియా సారథి రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు.

రోహిత్ శర్మ 65.20 సగటుతో 978 పరుగులు చేశాడు.

రాహుల్ ద్రవిడ్ 22 మ్యాచ్‌ల్లో 61.42 సగటుతో 860 పరుగులు చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్ 22 మ్యాచ్‌ల్లో 843 పరుగులు చేసి 5వ స్థానంలో నిలిచాడు.

2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, విరాట్ కూడా ఆడుతున్నారు.