టీమిండియా తరపున ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన క్రికెటర్లు వీరే..

టీమిండియా తరపున ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన క్రికెటర్ల లిస్టులో చాలామంది ఉన్నారు.

2015లో శ్రీనాథ్ అరవింద్ ఏకైక టీ20 మ్యాచ్ ఆడాడు.

ఫయాజ్ ఫజల్ 2016 వన్డే సిరీస్‌లో జింబాబ్వేతో ఆడాడు.

2016 ఆసియా కప్‌లో పవన్ నేగి యూఏఈతో ఒక్క మ్యాచ్ ఆడాడు.

2019లో మయాంక్ మార్కండే ఆసీస్‌తో ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడాడు.

2021లో సందీప్ వారియర్ ఏకైక టీ20 మ్యాచ్ ఆడాడు.

కుల్దీప్ సేన్ బంగ్లాదేశ్‌తో మాత్రమే వన్డే ఆడాడు.

2021లో లంకతో వన్డే మ్యాచ్ ఆడిన గౌతం ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.