టీమిండియా క్రికెటర్లుగా మారిన ఆరుగురు ఇంజినీర్లు

TV9 Telugu

15 September 2024

ఇంజినీరింగ్ చదివి క్రికెటర్లుగా మారిన కొందరు ఆటగాళ్లు టీమిండియా తరపున ఆడుతున్నారు.

క్రికెటర్లుగా మారిన ఇంజనీర్స్

ప్రస్తుతం చెప్పబోయే లిస్టులో ఆరుగురు ఉన్నారు. అంతా బౌలర్లే కావడం విశేషం.

ఆరుగురు బౌలర్లు 

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన అశ్విన్ ఐటీ ఇంజినీర్. 

అశ్విన్ ఐటీ ఇంజనీర్

అశ్విన్ లాగే అశోక్ దిండా కూడా ఐటీ ఇంజనీర్, టీమ్ ఇండియాకు ఆడిన బౌలర్. 

అశోక్ దిండా ఐటీ ఇంజనీర్

జవగల్ శ్రీనాథ్ కూడా భారత్ తరపున ఆడాడు. ప్రస్తుతం మ్యాచ్ రిఫరీ పాత్రలో కనిపిస్తున్న శ్రీనాథ్ ఇంజనీరింగ్ చదివాడు. 

శ్రీనాథ్ కూడా ఇంజినీరే

భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. 

మెకానికల్ ఇంజనీర్ ప్రసాద్

ప్రసాద్ సహచరుడు అనిల్ కుంబ్లే కూడా అతనిలాగే మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. 

మెకానికల్ ఇంజనీర్ కుంబ్లే

2011 ప్రపంచకప్‌లో భారత్‌కు కీలక పాత్ర పోషించిన బౌలర్ జహీర్ ఖాన్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా చదివాడు.

మెకానికల్ ఇంజనీర్ జహీర్