తిరుమల వెంకన్న సాక్షిగా.. ఆదిపురుష్‌ మేనియా అంతకంతకూ పెరిగిపోతోంది.

రఘరాముడి వేషధారణలో ఉన్న ప్రభాస్ ను చూసి.. అందర్లో భక్తి భావం పొంగుకొస్తోంది.

జై శ్రీరామ్‌ నినాదం మరో సారి పెల్లుబికి అందరి నోటి నుంచి వస్తోంది.

ఆదిపురుష్ సినిమా జూన్ 16న థియేటర్లలోకి రానుంది

నాన్ థియేటర్ అండ్ థియేటర్ రైట్స్‌లో దాదాపు 432 కోట్లకు పైగా వసూళ్లు చేసిందన్న టాక్

ఓటీటీ జెయింట్ అమేజాన్ ప్రైమ్‌ సొంతం చేసుకుందట.

దిమ్మతిరిగే ఫ్యాన్సీ రేట్‌కు..ఈ మూవీ స్క్రీమింగ్ రైట్స్‌ను ప్రైమ్‌ కంపెనీ సొంతం చేసుకుందట.

శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి.. దాదాపు 250 కోట్లకు పైగా అమ్మేసినట్టు సమాచారం.

ఇప్పుడిదే న్యూస్.. బీ టౌన్‌లో హాట్ టాపిక్‌ గా మారింది.