ఏ రకమైన డయాబెటిస్ అయినా దాన్ని కేవలం ఒక్క ఉల్లిపాయతో నియంత్రించవచ్చట.
పచ్చి ఉల్లిగడ్డ ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది.
అమెరికన్ పరిశోధకులు నిర్వహించిన పలు పరిశోధనల నివేదికల ప్రకారం.. ఉల్లిగడ్డలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఉల్లిగడ్డ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గి, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఉల్లిలో క్రోమియం ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
మధుమేహంతో పోరాడడంలో ఉల్లిపాయ కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది రక్తంలో చక్కెరను నియంత్రించగల పదార్ధాన్ని కలిగి ఉంటుంది.
ఇది శరీరంలోని గ్లూకోజ్ను నియంత్రించడంలో సహాయపడే సరైన మొత్తంలో క్రోమియం ఉండటం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు.