దేశీయ మార్కెట్లోకి సింపుల్ ఎనర్జీ ‘సింపుల్ డాట్ వన్’ స్కూటర్

16 December 2023

బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ‘సింపుల్ ఎనర్జీ’ భారత్ మార్కెట్లోకి ‘సింపుల్ డాట్ వన్’ రెండో ఈవీ స్కూటర్

ఈవీ స్కూటర్ల తయారీ

ఈ ‘సింపుల్ ఎనర్జీ ఈవీ స్కూటర్‌ ధర 99,999 రూపాయలు (ఎక్స్ షోరూమ్) గా కంపెనీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

స్కూటర్‌ ధర

ఈ ధర ఫ్రీ బుకింగ్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని, కొత్త ధర వచ్చే నెలలో ప్రకటిస్తామని కంపెనీ వెల్లడించింది.

 ఫ్రీ బుకింగ్‌ కస్టమర్లకు

ఇంతకుముందు ‘సింపుల్ వన్’ పేరుతో ఈవీ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది సింపుల్ ఎనర్జీ కంపెనీ.

 ఈవీ స్కూటర్‌

ఈ సింపుల్ డాట్ వన్’ ఈవీ స్కూటర్ నాలుగు రంగులు- రెడ్, బ్రాజెన్ బ్లాక్, గ్రేస్ వైట్, అజూర్ బ్లూ రంగుల్లో లభిస్తుందని కంపెనీ తెలిపింది.

 నాలుగు రంగుల్లో

ఈ స్కూటర్‌కు 3.7 కిలోవాట్ల బ్యాటరీతోపాటు 8.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ జత చేసింది కంపెనీ. ఎన్నో ఫీచర్స్‌ను జోడించింది

బ్యాటరీ

ఈ స్కూటర్‌ కేవలం 2.7 సెకన్లలో 40 కి.మీ వేగాన్ని అందుకునే సింపుల్ డాట్ వన్ స్కూటర్ గంటలో గరిష్టంగా 105 కి.మీ దూరం.

ఈ స్కూటర్‌ వేగం

సింగిల్ చార్జింగ్‌తో 151 కి.మీ దూరం ప్రయాణిస్తుందీ సింపుల్ డాట్ వన్ స్కూటర్. 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ ప్లేతో వస్తున్న ఈ స్కూటర్‌కు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటది.

ఛార్జింగ్‌