మోడీ సర్కార్‌ రైతన్నల కోసం పెన్షన్‌ స్కీమ్‌.. నెల రూ.3 వేలు

వృద్ధాప్యంలో రైతులకు ఆసరాగా ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్‌ యోజన స్కీమ్‌

60 ఏళ్లు నిండిన తర్వాత నెలవారీ కనీస పెన్షన్‌  రూ.3 వేలు అందుకోవచ్చు

ఈ పథకానికి 18-40 ఏళ్ల వయసున్న రైతులు అర్హులు

2 ఎకరాల భూమి ఉండి, భూ రికార్డ్‌ల్లో పేరున్న రైతులు అర్హులు

ఈ స్కీమ్‌ తీసుకున్నవారు 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి

ఏదైనా కారణంగా లబ్దిదారు మరణించినట్లయితే పథకాన్ని బాగస్వామి కొనసాగించవచ్చు

ఈ స్కీమ్‌కు రైతుఫోటో, నివాస ధృవీకరణ, ఆదాయ, వయసు నిర్ధారణ, సాగుభూమి పత్రాలు, ఆధార్‌ తప్పనిసరి

ఈ పథకం కోసం మీ సేవా, ఇతర ఆన్‌లైన్‌ సెంటర్లను సంప్రదించవచ్చు