భారత్‌లో రూ.1.65 కోట్లతో మరో ఎలక్ట్రిక్‌ కారు ఎంట్రీ.. ఫీచర్స్‌ వివరాలు

27 January 2024

TV9 Telugu

ప్రపంచవ్యాప్తంగా స్కెచ్ డిజైన్లను విడుదల చేసిన తర్వాత పోర్షే భారత మార్కెట్లో మకాన్ ఈవీని విడుదల చేసింది

ఈవీ కారు

మకాన్ ఈవీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మకాన్ 4, మకాన్ టర్బో వేరియంట్స్‌లో ఈ కారు కొనుగోలుకు సిద్ధంగా ఉంది

రెండు వేరియంట్లు

భారతదేశంలో పోర్షే కేవలం 1.65 కోట్ల రూపాయలఎక్స్-షోరూమ్ ధరతో ఉండే మకాన్ టర్బోను మాత్రమే విక్రయిస్తుంది

ధర

ఈ కారు కోసం పోర్షే ఇండియా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది

బుకింగ్‌ ప్రారంభం

ఫోర్షే మకాన్‌ 4 గరిష్టంగా 402 బీహెచ్‌పీ శక్తిని, 650 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5.2 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది

వేగం సామర్థ్యం

ఈ  కారు గంట 220 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. కానీ ఈ వెర్షన్ కోసం కంపెనీ 613 కిలోమీటర్లు క్లెయిమ్‌ చేస్తుంది

 మైలేజీ

ఈ కారు 95 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో 800 వాట్స్‌ డీసీ DC సిస్టమ్‌లో 270కేడబ్ల్యూను ఉపయోగించి 10 నుంచి 80 శాతానికి పెరగడానికి 21 నిమిషాలు పడుతుంది

బ్యాటరీ ప్యాక్‌

కారు గరిష్ట వేగం 260 కిలోమీటర్లు. 3.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మకాన్ టర్బోకు కంపెనీ 591 కిలో మీటర్ల పరిధి. ఇందులో మరెన్నో ఫీచర్స్‌

గరిష్ట వేగం