వాహనదారులకు షాకిచ్చిన మారుతీ సుజుకీ.. పెరిగిన ధరలు.. కారణం ఏంటంటే

17  January 2024

TV9 Telugu

కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న సంస్థ మారుతి సుజుకీ పలు మోడళ్లపు ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది

మారుతి సుజుకీ

పలు మోడళ్లపై పెరిగిన ఛార్జీలు జనవరి 16వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు మారుతీ సుజుకీ తెలిపింది

పెరిగిన ధరలు అమలు

అన్ని మాడళ్ల ధరలను 0.45 శాతం పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. ఆయా మోడళ్లను బట్టి ధరలు పెరుగుదల ఉంది

మోడళ్లను బట్టి ధర పెంపు

ప్రస్తుతం సంస్థ రూ.3.54 లక్షలు మొదలుకొని రూ.28.42 లక్షల లోపు ధర కలిగిన పలు మోడళ్లను దేశీయంగా విక్రయిస్తోంది

 కార్ల విక్రయం

ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంభదించినవి. మరోవైపు, వోల్వో కార్‌ ఇండియా కూడా పలు మాడళ్ల ధరలను పెంచింది.

ఢిల్లీ షోరూమ్‌

ఇంటర్నల్‌ కంబూస్టిన్‌ ఇంజిన్‌(ఐసీజీ) ఇంజిన్‌ కలిగిన వాహన ధరలను 2 శాతం సవరించినట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది

 వాహనాల ధరలపై 2 శాతం

దీంతో ఎక్స్‌సీ60 మాడల్‌ ధర రూ.68.9 లక్షలకు, ఎస్‌90 ధర రూ.68.25 లక్షలు, ఎక్స్‌సీ90 ధర రూ.1,00,89,000కి చేరుకున్నాయి

 వాహనాల ధరలు

వాహనాల తయారీలో ఉపయోగించే ముడి సరుకు ఛార్జీలు పెరగడం కారణంగానే తాము ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది

 ముడి సరుకు ధరలు