టెలికం రంగంలో రిలయన్స్‌ జియో మరో సంచలనం 999కే 4G మొబైల్‌

 తక్కువ ధరల్లో అత్యాధునిక ఫీచర్స్‌తో ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది

తాజాగా 4జీ ఎంట్రీ లెవల్ ఫోన్ కేవలం రూ.999లకే అందుబాటులోకి తీసుకువచ్చింది

జియో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ‘జియో భారత్ 4జీ’ మార్కెట్లోకి ఆవిష్కరించింది

ఈ ఫోన్ సేల్స్ జూలై 7 నుంచి ప్రారంభమవుతాయని జియో ప్రకటన

జూలై 7 నుంచి 10 లక్షల మందితో జియో భారత్‌ బీటా ట్రయల్స్‌ నిర్వహిస్తామని ప్రకటన

ఈ ఫోన్‌పై రూ.123 టారిఫ్ ప్లాన్,  28 రోజుల వాలిడిటీ గల ఈ ప్లాన్ ద్వారా 14 జీబీ డేటా లభిస్తుంది

ఇతర టెలికం ఆపరేటర్లతో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువ డేటా

అపరిమిత కాల్స్, జియో సినిమా, జియో సావన్, ఎఫ్ఎం రేడియో వంటి ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్ , ఇందులో యూపీఐ పేమెంట్స్‌ చేయవచ్చు