చెరకు రైతులకు తీపి కబురు.. చెరకు కనీస ధర పెంపు

చెరకు రైతులకు ప్రభుత్వం తీపి కబురు

కేంద్ర ప్రభుత్వం చెరకు కనీస ధరను పెంచుతూ నిర్ణయం

గతేడాది రూ. 305 ఉండగా, ప్రస్తుతం రూ. 315కు పెంపు

2023-24 సంవత్సరానికి చెరకు సరసమైన, లాభదాయకమైన ధర పెంపు

2023-24కి క్వింటాల్‌కు రూ.10 పెంచడంతో రూ.315 చేరుకుంది

అక్టోబర్ నుంచి చెరుకు సీజన్ ప్రారంభం అవుతుంది

చెరకు కనీస ధరను పెంచుతూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం

దీంతో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది చెరకు రైతులకు లబ్ధి

 మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం