కంగనా రనౌత్ త్వరలోనే ధాకడ్ సినిమాతో మన ముందుకు రానుంది

ఈ సినిమాలో పూర్తి స్థాయి యాక్షన్‌ రోల్‌లో కనిపించనుంది కంగన

ఈ సినిమా విడుదలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది

ఆమెతో పాటు ధాకడ్ చిత్రబృందం శ్రీవారి సేవలో పాల్గొంది

తన తిరుమల పర్యటన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది కంగన

టీటీడీ అధికారులు ఆమెకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు

మే 20న ధాకడ్ థియేటర్లలో విడుదల కానుంది