19 November 2023

భారత అభిమానుల హృదయాలు ముక్కలు.. ఆసీస్ అనుకున్నంత పని చేసిందిగా..

ప్రపంచకప్ గెలవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. ఆదివారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది

అహ్మదాబాద్‌ ఐపీఎల్‌లో శుభ్‌ మన్‌ గిల్ హోమ్ పిచ్. కానీ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

ఇక టోర్నీలో సెంచరీల మోత మోగించిన శ్రేయస్ అయ్యర్‌ కూడా కేవలం 4 పరుగులకే పెవిలియన్‌ చేరాడు

వికెట్ కీపర్ కేఎల్‌ రాహుల్‌ అర్ధ సెంచరీ చేసినప్పటికీ అందుకోసం ఏకంగా 100కు పైగా బంతులు ఆడాడు

ఇక రవీంద్ర జడేజా (9), సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా(18) కూడా పూర్తిగా నిరాశపర్చారు

ఇక రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లీ (55), కేఎల్‌ రాహుల్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌ ఆడడంలో పూర్తిగా విఫలమయ్యారు