స్టార్ యాంకర్ అనసూయను సురుచి పీఆర్వో వర్మ బాహుబలి కాజాతో సన్మానించారు
పెద్దాపురంలో ఓ షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెకు కాకినాడలో ఈ కాజా అందించారు
జిల్లాకు ప్రముఖులెవ్వరు వచ్చినా బాహుబలి కాజా అందించడం సంప్రదాయంగా వస్తోంది
గతంలో రామ్చరణ్, సమంత, శర్వానంద్, రష్మికతదితరులకు బాహుబలి ఖాజాను బహుమతిగా అందించారు.
వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, వైఎస్ జగన్, చంద్రబాబు కూడా ఈ గిఫ్ట్ను అందుకున్నారు
ఇక అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.
కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.