ఎల‌క్ట్రిక్ బైక్స్ కంపెనీ ఏఎంవో నుంచి స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను భార‌త మార్కెట్‌లోకి విడుదల చేసింది

ఈ జాండీ ప్లస్ ఎల‌క్ట్రిక్ బైక్స్ కేవ‌లం 4 గంట‌లు చార్జ్ చేస్తే చాలు.. 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్‌.

కేవ‌లం 4 గంట‌ల్లోనే 100 శాతం చార్జింగ్ అవుతుంది. బెస్ట్ డిజైన్, బెస్ట్ ప‌ర్‌ఫార్మెన్స్‌తో పాటు పూర్తిగా అన్ని సేఫ్టీ ప‌ద్ధతుల‌తో స్కూటర్‌ తయారు

ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఎక్స్ షోరూమ్ ధ‌ర రూ.1,10,460 గా ఉంది. స‌రికొత్త టెక్నాల‌జీని ఉప‌యోగించి బైక్‌ తయారు

దేశ‌వ్యాప్తంగా ఉన్న 140 డీల‌ర్‌షిప్స్ ద్వారా 15 ఫిబ్రవ‌రి 2022 నుంచి జాండీ ప్లస్ ఎల‌క్ట్రిక్ బైక్స్ అమ్మకాలు ప్రారంభం అవుతాయ‌ని కంపెనీ వెల్లడి