పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో తెలుగులో పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నాని సినిమాలో హీరోయిన్ గా చేసింది.
కోర్టులో లొంగిపోయిన అమీషా పటేల్.. కారణం ఇదే
అమీషా పటేల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే
బద్రి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ
పవన్ , మహేష్, ఎన్టీఆర్ లతో కలిసి సినిమాలు చేసింది
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది
తాజాగా ఈ అమ్మడు కోర్ట్ లో లోగిపోయింది
చెక్ బౌన్స్ కేసులో ఈ అమ్మడి పై కేసు నమోదు అయ్యింది
అమీషా పటేల్ అజయ్ కుమార్ సింగ్ అనే నిర్మాత కేసు వేశారు
తాజాగా కోర్టులో లొంగిపోయింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు