టెలికం సంస్థలు గత రెండేళ్లుగా మొబైల్‌ కాల్స్, డేటాల ధరలను పెంచుతున్నాయి.

అదేబాటలో ఈ ఏడాది మరోసారి టారిఫ్‌ రేట్లను పెంచనున్న ఎయిర్‌టెల్‌ సంస్థ

గతేడాది మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.145తో పోలిస్తే ఈ మార్చి క్వార్టర్‌లో ఎయిర్‌టెల్‌ ఏఆర్‌పీయూ రూ.178కి పెరిగింది.

రూ.200 మార్కును దాటేందుకు యత్నం

అయిదేళ్లలో దీన్ని రూ.300కు పెంచే అవకాశం

గతేడాది నవంబర్‌–డిసెంబర్‌లో మొబైల్‌ ప్లాన్ల రేట్లు 18–25 శాతం మేర పెరిగాయి