దీపావళి పండగ నాటికి విమాన ఛార్జీలు మరింత పెరిగే అవకాశం
గత ఏడాదితో పోలిస్తే విమాన టికెట్ ఛార్జీలపై 20 నుంచి30 శాతం పెరుగుదల
గత ఏడాదితో పోలిస్తే విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి
టికెట్ ధరల పెంపునకు విమాన ఇంధన ధరలే కారణమంటున్నాయి కంపెనీలు
కరోనా తగ్గిన తర్వాత భారీగా పెరిగిన ప్రయాణాలు
ఇప్పటికే ఢిల్లీ-ముంబై, బెంగళూరు-ఢిల్లీ, హైదరాబాద్-ఢిల్లీ వంటి ప్రధాన నగరాల మధ్య విమాన ఛార్జీల పెంపు