2005లో ఎన్టీఆర్ నరసింహుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమీరా రెడ్డి
జై చిరంజీవ, అశోక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది
2012లో కృష్ణం వందే జగద్గురుం సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి సందడి చేసింది
2014లో అక్షయ్ వర్దేను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.
అలా తొలిసారి సినిమా ఆడిషన్ కు వెళ్లినప్పటి పిక్స్ పోస్ట్ చేసింది సమీరా రెడ్డి
1998 మహేష్ బాబు సినిమా ఆడిషన్ కు వెళ్లానని, అప్పుడు బాగా భయమేసిందని పేర్కొంది సమీరా.