పుష్పతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందన్నా

 ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ దూసుకెళుతోందీ అందాల తార

2016లో కన్నడలో కిర్రిక్‌ పార్టీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక

ఈ సినిమా గురించి తాజాగా ఇంట్రెస్టింగ్‌ విషయాలు పంచుకుందామె

కిరిక్‌ పార్టీ చిత్రంలో నటించడానికి ఆ చిత్ర దర్శకుడు  రష్మికకు ఫోన్‌ చేశారట.

అయితే ఆటపట్టించడానికి ఇలా చేశారంటూ ఫోన్‌ కట్‌ చేసిందట రష్మిక

అంతేకాకుండా ఆ నంబర్‌ను బ్లాక్‌ కూడా చేసిందట

అంతేకాకుండా ఆ నంబర్‌ను బ్లాక్‌ కూడా చేసిందట

చివరకు నిర్మాత స్నేహితుడు చెప్పడంతో అసలు విషయం తెలిసిందట