వారిని గర్వపడేలా చేశానంటూ సంతోషంలో మునిపోయిన రష్మిక..
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన రష్మిక.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లో వరుస అవకాశాలతో బిజీ.
గతేడాది వరుస వివాదాల్లో చిక్కుకున్న ముద్దుగుమ్మ.
తాజాగా కూర్గ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2022గా ఎంపిక.
తనకు గుర్తింపు ఇచ్చిందుకు ధన్యవాదాలు తెలిపిన రష్మిక.
నా అభిమానులను గర్వపడేలా చేస్తానని మనసులో ఆశిస్తూనే ఉన్నాను.
ఇప్పుడు నేను అది రుజువు చేశాను. మీ ప్రేమకు థాంక్స్
ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానంటూ ట్వీట్..