హీరోయిన్ ఖుష్బూ ఆకస్మాత్తుగా హాస్పిటల్లో చేరారు.
ఆసుపత్రి బెడ్ పై నీరసంగా.. చేతికి సెలైన్ పెట్టుకుని కనిపించారు.
దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు.
తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అగ్రకథానాయికగా రాణించింది
ఆ తర్వాత సహయ పాత్రలలో కూడా కనిపించి మెప్పించింది
కొద్ది రోజులుగా వెన్నెముక సమస్య వేధిస్తోంది. ఈ కారణంగానే ఆసుపత్రిలో
ఒకటి రెండు రోజుల్లో మళ్లీ రోజువారీ విధుల్లో పాల్గోంటాను అంది